ETV Bharat / city

మత సామరస్యాన్ని చాటిన ముస్లిం యువకులు

author img

By

Published : Nov 21, 2020, 8:05 PM IST

మతాలకు అతీతంగా అయ్యప్పస్వాములకు భిక్ష కార్యక్రమం చేపట్టి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన ముస్లిం యువకులు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ స్వచ్ఛంద సంస్థ ప్రతి ఏటా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.

muslim-youth-serves-food
muslim-youth-serves-food
మత సామరస్యాన్ని చాటిన ముస్లిం యువకులు

మత సామరస్యానికి ప్రతీకగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన ముస్లిం యువకులు...అయ్యప్పస్వాములకు భిక్ష కార్యక్రమం చేపట్టారు. భిన్నత్వంలో ఏకత్వమే మహాబలమని...భారతీయతత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాలను చేస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. ప్రతియేటా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ...తొలుత అయ్యప్ప భజనలో పాల్గొన్నారు.

మత సామరస్యాన్ని చాటిన ముస్లిం యువకులు

మత సామరస్యానికి ప్రతీకగా చిత్తూరు జిల్లా మదనపల్లెలో హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన ముస్లిం యువకులు...అయ్యప్పస్వాములకు భిక్ష కార్యక్రమం చేపట్టారు. భిన్నత్వంలో ఏకత్వమే మహాబలమని...భారతీయతత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాలను చేస్తున్నట్లు స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. ప్రతియేటా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ...తొలుత అయ్యప్ప భజనలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి

పోలవరం వద్ద వాజ్​పేయి విగ్రహం పెట్టాలి: సోము వీర్రాజు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.