ETV Bharat / city

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గౌతంరెడ్డి

author img

By

Published : Sep 22, 2020, 10:57 PM IST

రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.

Minister Gowtham Reddy Tirumala Tour
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి గౌతంరెడ్డి

తిరుమల శ్రీవారిని మంత్రి మేకపాటి గౌతం‌రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలసి ఆలయ మహాద్వారం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకున్న మంత్రి... శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. కల్యాణ మండపానికి చేరుకొని బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన సర్వభూపాల వాహనసేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని మంత్రి మేకపాటి గౌతం‌రెడ్డి దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలసి ఆలయ మహాద్వారం ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకున్న మంత్రి... శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. కల్యాణ మండపానికి చేరుకొని బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన సర్వభూపాల వాహనసేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు మంత్రికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఇదీ చదవండీ... శ్రీకాళహస్తిలో అనధికార విగ్రహాలు: నిందితుల అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.