ETV Bharat / city

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

author img

By

Published : Dec 15, 2019, 8:39 PM IST

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఐఏఎస్​ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే జేఈవో బసంత్ కుమార్, ఆలయ పండితులు స్వాగతం పలికారు. సీఎస్​ హోదాలో ఉన్నప్పుడు దర్శించుకున్న ఆయన.. బదిలీ తర్వాత పద్మావతి ఆలయాన్ని దర్శించుకోవడం ఇదే మెుదటిసారి.

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఇదీ చదవండి:

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం

ఇదీ చదవండి:

పద్మావతీ అమ్మవారికి... పంచామృతాలతో అభిషేకం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.