తిరుపతి రుయా ఆస్పత్రిలో ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఇదీ చదవండి: రుయా ఆస్పత్రిలో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలు