ETV Bharat / city

శనివారం తితిదే పాలకమండలి అత్యవసర సమావేశం - ttd emergency board meeting latest news

శ్రీవారి దర్శనాలు, విధి విధానాలపై తితిదే పాలకమండలి శనివారం అత్యవసర సమావేశం కానుంది. ఈ మేరకు అన్నమయ్య భవన్​లో ఏర్పాట్లు చేస్తున్నారు. చైర్మన్​, ఈవో, అదనపు ఈవో నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు.

emergency ttd board meeting in tirumala annamayya bhavan
శ్రీవారి దర్శనాలు తదితర అంశాలపై తితిదే పాలకమండలి సమావేశం
author img

By

Published : Jul 3, 2020, 10:32 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అత్యవసర సమావేశం శనివారం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లను తితిదే చేస్తోంది. చైర్మన్​ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్​ కుమార్​ సింఘాల్​ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల అన్నమయ్య భవన్​లో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో శ్రీవారి దర్శన విధివిధానాలపై పాలక మండలిలో చర్చించనున్నారు. ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీ చదవండి :

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అత్యవసర సమావేశం శనివారం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లను తితిదే చేస్తోంది. చైర్మన్​ వైవి సుబ్బారెడ్డి, ఈవో అనిల్​ కుమార్​ సింఘాల్​ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల అన్నమయ్య భవన్​లో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో శ్రీవారి దర్శన విధివిధానాలపై పాలక మండలిలో చర్చించనున్నారు. ఇకపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీ చదవండి :

అలిపిరి వద్ద భక్తులకు కరోనా పరీక్షలు: తితిదే ఈవో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.