ETV Bharat / city

కరోనా బాధితులు పద్మావతి నిలయానికి తరలింపు

author img

By

Published : Jun 20, 2020, 5:24 PM IST

కరోనా కేసులు రోజురోజూకు పెరుగుతుండటంతో... తిరుపతి రుయా ఆసుపత్రి నుంచి తిరుచానూరు పద్మావతి నిలయానికి కరోనా పాజిటివ్ బాధితులను తరలిస్తున్నారు.

Corona Rua victims move from Tirupati Padmavati Nilayam
కరోనా బాధితుల తరలింపు

చిత్తూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. పాజిటివ్ కేసులతో తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణం నిండిపోయింది. దీంతో కొంతమంది కొవిడ్ బాధితులను తిరుచానూరు పద్మావతి నిలయానికి తరలించారు. కలెక్టర్ ఆదేశాలతో 100 మందిని పద్మావతి క్వారంటైన్​కు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు అధికమవుతున్నాయి. పాజిటివ్ కేసులతో తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణం నిండిపోయింది. దీంతో కొంతమంది కొవిడ్ బాధితులను తిరుచానూరు పద్మావతి నిలయానికి తరలించారు. కలెక్టర్ ఆదేశాలతో 100 మందిని పద్మావతి క్వారంటైన్​కు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: ప్రైవేట్ బస్సులకు అనుమతి..ఇవే నిబంధనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.