ETV Bharat / city

'ప్రజలు ప్రశ్నిస్తారనే.. సీఎం జగన్ తిరుపతి సభ రద్దు'

author img

By

Published : Apr 11, 2021, 12:43 PM IST

సీఎం జగన్​పై భాజపా ఎంపీ రమేశ్ విమర్శలు గుప్పించారు. వైఎస్ వివేకా హత్య కేసులో పురోగతి ఏదని ప్రశ్నించారు. కరోనా సాకు చూపించి సీఎం జగన్ పర్యటనను రద్దు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అధికారులు వైకాపా చేతిలో కీలుబొమ్మల్లా మారారని ఆరోపించారు.

భాజపా ఎంపీ సీఎం రమేశ్
భాజపా ఎంపీ సీఎం రమేశ్
భాజపా ఎంపీ సీఎం రమేశ్

తిరుపతికి వస్తే ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే కరోనా సాకు చూపించి సీఎం జగన్ పర్యటనను రద్దు చేసుకున్నారని.. భాజపా ఎంపీ సీఎం రమేశ్ విమర్శించారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. అధికారులు, పోలీసులు వైకాపా చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో పురోగతి ఏదని ప్రశ్నించారు.

ఇదీ చదవండీ... సర్వశక్తులూ ఒడ్డుతున్న తెదేపా.. గెలుపుపై వైకాపా ధీమా..!

భాజపా ఎంపీ సీఎం రమేశ్

తిరుపతికి వస్తే ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే కరోనా సాకు చూపించి సీఎం జగన్ పర్యటనను రద్దు చేసుకున్నారని.. భాజపా ఎంపీ సీఎం రమేశ్ విమర్శించారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. అధికారులు, పోలీసులు వైకాపా చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో పురోగతి ఏదని ప్రశ్నించారు.

ఇదీ చదవండీ... సర్వశక్తులూ ఒడ్డుతున్న తెదేపా.. గెలుపుపై వైకాపా ధీమా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.