ETV Bharat / city

'జగన్ సేవ వర్సెస్ జనం సేవ.. ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి'

author img

By

Published : Mar 30, 2021, 5:05 PM IST

జగన్ సేవ వర్సెస్ జనం సేవ.. దేన్ని ఎంచుకోవాలో, ఏది కావాలో అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సోము వీర్రాజుపై విజయసాయి చేసిన ట్వీట్...‌ వైకాపా భయాన్ని స్పష్టం చేసిందని చెప్పారు.

bjp mp gvl press meet at Tirupati
తిరుపతిలో భాజపా ఎంపీ జీవీఎల్ మీడియా సమావేశం

తిరుపతి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టగా కనిపిస్తుందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు వైకాపా, తెదేపా సిద్ధమా అని తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సవాల్ చేశారు. ఎన్నిక ప్రచారంలో భాజపా చేసిన అభివృద్ధి, గత పాలకుల వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

సోము వీర్రాజుపై విజయసాయి చేసిన ట్వీట్..‌ వైకాపా భయాన్ని స్పష్టం చేసిందన్నారు. సీఎం జగన్‌కు వ్యక్తిగత సేవలు అందించిన వ్యక్తి.. ఎంపీ పోటీకి అర్హులా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత సేవలు చేసిన వారికి ఇవ్వటానికి నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయని హితవు పలికారు.

తిరుపతి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాని మోదీ ముద్ర స్పష్టగా కనిపిస్తుందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు వైకాపా, తెదేపా సిద్ధమా అని తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సవాల్ చేశారు. ఎన్నిక ప్రచారంలో భాజపా చేసిన అభివృద్ధి, గత పాలకుల వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

సోము వీర్రాజుపై విజయసాయి చేసిన ట్వీట్..‌ వైకాపా భయాన్ని స్పష్టం చేసిందన్నారు. సీఎం జగన్‌కు వ్యక్తిగత సేవలు అందించిన వ్యక్తి.. ఎంపీ పోటీకి అర్హులా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత సేవలు చేసిన వారికి ఇవ్వటానికి నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయని హితవు పలికారు.

ఇదీ చూడండి:

పోలవరం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.