తిరుపతి నుంచి తనపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు జాతీయ రహదారి కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. బైక్ డ్రైవర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు తిరుపతి రూరల్ అవిలాలకి చెందిన బాబుగా తిరుచానూరు పోలీసులు గుర్తించారు.
ఇదీ చదవండి :