ETV Bharat / city

'ఎర్రచందనాన్ని రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాం'

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని ఏపీ భాజపా నేతలు దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఫిర్యాదు చేశారు. స్పందించిన కేంద్ర మంత్రి....ఎర్రచందనం రక్షణకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాన్ని కోరతామన్నారు.

author img

By

Published : Oct 14, 2020, 5:12 PM IST

kishan reddy
kishan reddy

ఏపీ భాజపా నేతలు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నేతలు భానుప్రకాష్ రెడ్డి, రమేశ్‌నాయుడు.. కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తిరుమలలోని ఎర్రచందనం సంపదను రక్షించాలని కేంద్ర మంత్రిని కోరారు.

చర్యలు చేపట్టాలని ఏపీని కోరతాం: కిషన్ రెడ్డి

శేషాచలం అడవుల నుంచి వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం విదేశాలకు తరలిస్తున్నారని మంత్రి కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రచందనం రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామని ఆయన స్పష్టం చేశారు.

ఏపీ భాజపా నేతలు.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని దిల్లీలో కలిశారు. రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను నేతలు భానుప్రకాష్ రెడ్డి, రమేశ్‌నాయుడు.. కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తిరుమలలోని ఎర్రచందనం సంపదను రక్షించాలని కేంద్ర మంత్రిని కోరారు.

చర్యలు చేపట్టాలని ఏపీని కోరతాం: కిషన్ రెడ్డి

శేషాచలం అడవుల నుంచి వేల కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం విదేశాలకు తరలిస్తున్నారని మంత్రి కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రచందనం రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

శోభానాయుడు మృతి పట్ల ప్రముఖుల సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.