ETV Bharat / city

కొనసాగుతున్న వరద.. ప్రభావిత గ్రామాల్లో ముంపు బెడద

author img

By

Published : Aug 3, 2019, 7:27 PM IST

గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

గోదావరిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

గోదావరిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతంగా ఉంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 11.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 10.11 లక్షల క్యూసెక్కులు ఉండగా... డెల్టా కాల్వకు 7 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 10.04 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 46.5 అడుగులకు చేరింది. భద్రాచలంలోనూ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

వరద సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం...

గోదావరి వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో వరద సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో వరద బాధితులకు నిత్యావసర సరకులు సరఫరా చేయాలని రెవన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గోదావరి వరదల్లో చిక్కుకున్న దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలకు తక్షణం వరదసాయం చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

బాధిత కుటుంబాలకు 25కేజీల బియ్యం, 2లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, కేజీ వంటనూనే, కూరగాయలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఇతర వరద ప్రభావిత గ్రామాలను గుర్తించి... బాధితులకు నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. తక్షణమే ఈ సరకులను వరద ముంపు ప్రభావిత గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు అందజేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించింది.

ఇదీ చదవండి...

జగన్ గారూ.. మీరు విన్నది.. చూసింది ఇదేనా?: లోకేష్

గోదావరిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉద్ధృతంగా ఉంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద 11.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 10.11 లక్షల క్యూసెక్కులు ఉండగా... డెల్టా కాల్వకు 7 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 10.04 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం 46.5 అడుగులకు చేరింది. భద్రాచలంలోనూ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

వరద సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం...

గోదావరి వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో వరద సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో వరద బాధితులకు నిత్యావసర సరకులు సరఫరా చేయాలని రెవన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గోదావరి వరదల్లో చిక్కుకున్న దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలకు తక్షణం వరదసాయం చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

బాధిత కుటుంబాలకు 25కేజీల బియ్యం, 2లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, కేజీ వంటనూనే, కూరగాయలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఇతర వరద ప్రభావిత గ్రామాలను గుర్తించి... బాధితులకు నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. తక్షణమే ఈ సరకులను వరద ముంపు ప్రభావిత గ్రామాల్లోని బాధిత కుటుంబాలకు అందజేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించింది.

ఇదీ చదవండి...

జగన్ గారూ.. మీరు విన్నది.. చూసింది ఇదేనా?: లోకేష్

Intro:AP_RJY_87_03_Kapu _Chairmen _jakkampudi _Raja _AVB _AP 10023

Etv Bharat:Satyanarayana (RJY CITY)

East Godavari.

( ) త్వరలోనే కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన నిర్ణయం తెలుపుతామని ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రకారం కాపు సంక్షేమానికి సీఎం జగన్ మొదటి బడ్జెట్ లోనే రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చిరాని ఉందని గుర్తుచేశారు చేశారు రు. కాపు రిజర్వేషన్ కు సంబంధించి సీఎం జగన్ కమిటీ వేశారని తెలిపారు ఈ కమిటీ అందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.
ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ వృత్తి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామని కాపు కార్పొరేషన్
చైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. శనివారం రాజానగరం మండలం అభివృద్ధి కార్యాలయం ప్రాంగణం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కామన్ ప్రొడక్షన్ కేంద్రాన్ని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈవో శ్రీకాంత్ ప్రారంభించారు . కాపు కార్పొరేషన్ చైర్మన్ రాజా మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగ యువతకు స్థానికంగా 75% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చర్చ కూడా జరిగిందని అన్నారు. ఈ మేరకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ తరఫున యువత చదువులు ఆధారంగా శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.అనంతరం కార్యాలయం లో మొక్కలు నాటారు.

రాజానగరం వైకాపా ఎమ్మెల్యే& ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ --- జక్కంపూడి రాజా


Body:AP_RJY_87_03_Kapu _Chairmen _jakkampudi _Raja _AVB _AP 10023


Conclusion:AP_RJY_87_03_Kapu _Chairmen _jakkampudi _Raja _AVB _AP 10023
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.