నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 50వ వార్డు నుంచి పోటీ చేసి, పరాజయం పాలైన తెదేపా అభ్యర్థి వినూత్న నిరసన తెలిపారు. వైకాపా అక్రమాలకు పాల్పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచిందని ఆరోపించారు. అరగుండు, అరమీసంతో ఆందోళన చేశాడు. 'జగన్ పోవాలి - బాబు రావాలి' అని పలక మీద రాయించుకుని, మెడలో వేసుకున్నారు. మళ్లీ జనరల్ ఎన్నికలు జరిగే వరకూ ఇలాగే ఉంటానని శపథం చేశారు.
PROTEST: అరగుండు, అరమీసంతో వినూత్న నిరసన
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓ అభ్యర్థి వినూత్న నిరసన చేశారు. అరగుండు, అరమీసంతో ఆందోళన చేశారు.
![PROTEST: అరగుండు, అరమీసంతో వినూత్న నిరసన అరగుండు, అరమీసంతో వినూత్న నిరసన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13663295-636-13663295-1637165581633.jpg?imwidth=3840)
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 50వ వార్డు నుంచి పోటీ చేసి, పరాజయం పాలైన తెదేపా అభ్యర్థి వినూత్న నిరసన తెలిపారు. వైకాపా అక్రమాలకు పాల్పడి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి గెలిచిందని ఆరోపించారు. అరగుండు, అరమీసంతో ఆందోళన చేశాడు. 'జగన్ పోవాలి - బాబు రావాలి' అని పలక మీద రాయించుకుని, మెడలో వేసుకున్నారు. మళ్లీ జనరల్ ఎన్నికలు జరిగే వరకూ ఇలాగే ఉంటానని శపథం చేశారు.
ఇదీచదవండి.