ETV Bharat / city

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో విద్యార్థుల మానవహారం

author img

By

Published : Feb 7, 2020, 8:01 PM IST

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులోని విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కొండారెడ్డి బురుజు వద్ద మానవహారం చేపట్టి మూడు రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. విద్యార్థులు చేపట్టిన ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే హఫీజ్​ ఖాన్​ సంఘీభావం తెలిపారు. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని కోరారు.

students supports for 3 capitals in kurnool
మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలు విద్యార్థుల మానవహారం
మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలు విద్యార్థుల మానవహారం

మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలు విద్యార్థుల మానవహారం

ఇదీ చదవండి:

'మూడు రాజధానులకు మద్ధతుగా వైకాపా శ్రేణులు మానవహారం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.