ETV Bharat / city

కరోనాతో మంత్రాలయం పీఠాధిపతి వ్యక్తిగత కార్యదర్శి మృతి - manthralay peetdhipathi secretory died

కర్నూలు జిల్లా మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి.. వ్యక్తిగత కార్యదర్శి కరోనా కారణంగా మరణించారు. దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా శుక్రవారం సాయంత్రం మరణించారు.

Mantralaya Swamiji's  Personal Secretary  passed away due to corona
Mantralaya Swamiji's Personal Secretary passed away due to corona
author img

By

Published : May 1, 2021, 1:34 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి .. వ్యక్తిగత కార్యదర్శి కరోనాతో మృతి చెందారు. ఎస్​ఎన్​ సూయమింద్రచర్​ అస్వస్థతకు గురికావడంతో.. కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధరణ అయ్యింది. దిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.

కర్నూలు జిల్లా మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామి .. వ్యక్తిగత కార్యదర్శి కరోనాతో మృతి చెందారు. ఎస్​ఎన్​ సూయమింద్రచర్​ అస్వస్థతకు గురికావడంతో.. కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్ధరణ అయ్యింది. దిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.

ఇదీ చదవండి: అమరరాజా బ్యాటరీస్‌కు ఏపీపీసీబీ నోటీసులు.. ఆ ప్లాంట్లు మూసేయాలని ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.