బంగారం దుకాణంలో భారీ చోరీ.. పోలీసుల విచారణ - gold chori in nandyala news updates
కర్నూలు జిల్లా నంద్యాల మెయిన్ బజార్ అమ్మవారి శాల సమీపంలోని బంగారు దుకాణంలో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. శ్రీ నిమిషాంబ జ్యూయెలర్స్లో దాదాపు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదును దుండగులు అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Intro:ap_knl_21_07_chori_in_gold_shop_av_AP10058 యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాల మెయిన్ బజార్ అమ్మవారి శాల సమీపంలోని బంగారు దుకాణంలో చోరీ జరిగింది. శ్రీ నిమిసాంబ జ్యూవెలర్స్ లో దుండగులు ప్రవేశించి 3 కిలోల బంగారు, రూ .5 లక్షల నగదు అపహరించుకొని వెళ్లారు. సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు విచారణ చేపట్టారు.
Body:బంగారు దుకాణం లో చోరీ
Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా