ETV Bharat / city

'పిఠాపురం మహారాజా కళాశాల అభివృద్ధికి కృషిచేస్తా' - mp vanga geetha comments kakinada development

జిల్లా కాకినాడ పట్టణంలోని పిఠాపురం మహారాజా కళాశాలను అభివృద్ధి చేస్తామని ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈఎస్ఐ ఆస్పత్రిని... వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు.

ఎంపీ వంగా గీతావిశ్వనాథ్
author img

By

Published : Oct 16, 2019, 9:36 PM IST

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని పిఠాపురం మహారాజా కళాశాలను అభివృద్ధి చేస్తామని ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ చెప్పారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఈఎస్​ఐ ఆస్పత్రి, పిఠాపురం మహారాజా కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈఎస్ఐ ఆస్పత్రిని... వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలోని పిఠాపురం మహారాజా కళాశాలను అభివృద్ధి చేస్తామని ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ చెప్పారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఈఎస్​ఐ ఆస్పత్రి, పిఠాపురం మహారాజా కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈఎస్ఐ ఆస్పత్రిని... వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు.

ఎంపీ వంగా గీతావిశ్వనాథ్

ఇదీ చదవండీ... ఉద్యోగాలు తొలగించి లక్షల్లో కొలువులు ఇచ్చామని గొప్పలా..?

Intro:Body:

ap-rjy-102-16-mpdevelopmentactivities-avb-ap10111_16102019142546_1610f_1571216146_484


Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.