ETV Bharat / city

పులివెందుల చేరుకున్న వైఎస్ జగన్

సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు. ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

author img

By

Published : Apr 10, 2019, 11:49 PM IST

పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్
పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్

ప్రతిపక్షనేత జగన్ కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జగన్​కు కార్యకర్తల ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నివాసంలో కాసేపు మంతనాలు జరిపారు. పులివెందులలోని 134నెంబరు గల పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటేయనున్నారు.

పులివెందులలోని స్వగృహానికి చేరుకున్న వైఎస్ జగన్

ప్రతిపక్షనేత జగన్ కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జగన్​కు కార్యకర్తల ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నివాసంలో కాసేపు మంతనాలు జరిపారు. పులివెందులలోని 134నెంబరు గల పోలింగ్ కేంద్రంలో జగన్ ఓటేయనున్నారు.

ఇవీ చూడండి.

మనవడితో తాతయ్య.. కాసేపు సరదాగా

Intro:ap_tpt_81_10_promo_kuppam

etv bharat ప్రోమో కుప్పం


Body:bhg


Conclusion:hgn
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.