ETV Bharat / city

రాజస్థాన్​ వాళ్లు.. కడప నుంచి బయల్దేరారు! - rajasthan migrants news in kadapa

కడప జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి అధికారులు క్రమంగా తలుపులు తెరిచేస్తున్నారు. మతపరమైన కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్​ నుంచి వచ్చిన వారిని అధికారులు వారి సొంత రాష్ట్రానికి తరలించారు.

రెక్కలు తొడిగిన రాజస్థానీయులు
రెక్కలు తొడిగిన రాజస్థానీయులు
author img

By

Published : May 3, 2020, 7:13 PM IST

కరోనా కష్టాలు అధిగమించిన వారిలో ఆనందం తొణికిసలాడింది. కడపలోని వివిధ ప్రాంతాలకు మతపరమైన కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్​ నుంచి వచ్చిన వారిని.. అధికారులు సొంత రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. వారిని మొదటగా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలోని రిలాక్సేషన్ సెంటర్​ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి రాష్ట్రానికి మత్స్యకారులను తీసుకొని వచ్చిన గుజరాత్​ బస్సుల్లో రాజస్థాన్ కు తరలివెళ్లనున్నారు.

ఇదీ చూడండి:

కరోనా కష్టాలు అధిగమించిన వారిలో ఆనందం తొణికిసలాడింది. కడపలోని వివిధ ప్రాంతాలకు మతపరమైన కార్యక్రమం నిమిత్తం రాజస్థాన్​ నుంచి వచ్చిన వారిని.. అధికారులు సొంత రాష్ట్రాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. వారిని మొదటగా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేటలోని రిలాక్సేషన్ సెంటర్​ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి రాష్ట్రానికి మత్స్యకారులను తీసుకొని వచ్చిన గుజరాత్​ బస్సుల్లో రాజస్థాన్ కు తరలివెళ్లనున్నారు.

ఇదీ చూడండి:

ఊరికి పంపిస్తామని తీసుకెళ్లారు.. మధ్యలోనే దించేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.