ETV Bharat / city

'పక్షవాతాన్ని ముందే గుర్తించే ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్‌'

author img

By

Published : Apr 11, 2021, 4:33 PM IST

గుంటూరులోని రమేశ్​‌ హస్పిటల్​.. 'ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్‌' అనే అత్యాధునిక యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పక్షవాతాన్ని ముందుగానే గుర్తించవచ్చని ఆస్పత్రి సీఈవో డా. మమతా అన్నారు.

Ramesh hospital developed Transcranial Doppler
ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్
పక్షవాతాన్ని ముందే గుర్తించే ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్

పక్షవాతాన్ని ముందుగానే గుర్తించే 'ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్‌' అనే అధునాతన యంత్రాన్ని గుంటూరులోని రమేశ్​ హాస్పిటల్ సీఈవో డా. మమతా ప్రారంభించారు. వ్యాధి తీవ్రతను మందుగా గుర్తించటానికి మెదడు రక్తనాళాలను విశ్లేషించే నాన్ ఇన్వేజివ్ పరీక్షే ఈ 'ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్ పరీక్ష' అని ఆమె పేర్కొన్నారు. ఈ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత యువత, మీడియాపై ఉందని వైద్యులు సూచించారు.

పక్షవాతాన్ని ముందే గుర్తించే ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్

పక్షవాతాన్ని ముందుగానే గుర్తించే 'ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్‌' అనే అధునాతన యంత్రాన్ని గుంటూరులోని రమేశ్​ హాస్పిటల్ సీఈవో డా. మమతా ప్రారంభించారు. వ్యాధి తీవ్రతను మందుగా గుర్తించటానికి మెదడు రక్తనాళాలను విశ్లేషించే నాన్ ఇన్వేజివ్ పరీక్షే ఈ 'ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్ పరీక్ష' అని ఆమె పేర్కొన్నారు. ఈ పరీక్షలపై ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత యువత, మీడియాపై ఉందని వైద్యులు సూచించారు.

ఇదీ చూడండి:

సర్వశక్తులూ ఒడ్డుతున్న తెదేపా.. గెలుపుపై వైకాపా ధీమా..!

'పరిస్థితి తీవ్రం.. ఇళ్లలోంచి బయటకు రావొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.