ETV Bharat / city

రఘురామ కేసు: కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించలేదని పిటిషన్ - సీఐడీ కోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్ వార్తలు

సీఐడీ కోర్టులో ఎంపీ రఘురామ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించలేదని పిటిషన్​లో పేర్కొన్నారు.

రఘురామ కేసు: కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించలేదని పిటిషన్
రఘురామ కేసు: కోర్టు ఆదేశాలను సీఐడీ పోలీసులు పాటించలేదని పిటిషన్
author img

By

Published : May 17, 2021, 3:11 PM IST

సీఐడీ కోర్టులో రఘురామ తరఫు న్యాయవాదులు పిటిషన్​ దాఖలు చేశారు. ఎంపీని రమేశ్ ఆస్పత్రికి పంపాలన్న ఆదేశాలు అమలు కాలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘన సెక్షన్‌ 166,167 కింద నేరమని న్యాయవాదులు పేర్కొన్నారు. సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు.

సీఐడీ కోర్టులో రఘురామ తరఫు న్యాయవాదులు పిటిషన్​ దాఖలు చేశారు. ఎంపీని రమేశ్ ఆస్పత్రికి పంపాలన్న ఆదేశాలు అమలు కాలేదని పిటిషన్​లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల ఉల్లంఘన సెక్షన్‌ 166,167 కింద నేరమని న్యాయవాదులు పేర్కొన్నారు. సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు.

ఇదీ చదవండి: సీబీఐ కార్యాలయం ముందు టీఎంసీ శ్రేణుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.