ETV Bharat / city

చనిపోయిన వ్యక్తిపై దుష్ప్రచారాలు తగదు: కోడెల కుమార్తె - kodela daugher emotional words

కోడెల మరణంపై దుష్ప్రచారాలు చేస్తున్నారని కోడెల కుమార్తె విజయలక్ష్మీ ఆవేదన చెందారు. చనిపోయిన వ్యక్తిపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

చనిపోయిన వ్యక్తిపై దుష్ప్రచారాలు తగదు : కోడెల కుమార్తె
author img

By

Published : Sep 16, 2019, 9:13 PM IST

చనిపోయిన వ్యక్తిపై దుష్ప్రచారాలు తగదు : కోడెల కుమార్తె

కోడెల శివప్రసాదరావు అకాల మరణంపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. తమ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని కోడెల శివప్రసాద్ భార్య తెలిపారు. తన తండ్రి మృతిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని కోడెల కుమార్తె విజయలక్ష్మీ ఆవేదన చెందారు. చనిపోయిన వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు తగదన్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి తన తండ్రిపై వేధింపులు మొదలయ్యాయని విజయలక్ష్మీ అన్నారు. కంటినిండా నిద్ర లేకుండా మూణ్నెళ్లుగా తన తండ్రిని వేధించారని ఆమె ఆరోపించారు. కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా అవమానించారన్నారు. తాను, తన సోదరుడు శివరాంపై తీవ్రమైన దుష్ప్రచారాలు చేస్తున్నారని విజయలక్ష్మీ కన్నీటిపర్యంతమయ్యారు.

చనిపోయిన వ్యక్తిపై దుష్ప్రచారాలు తగదు : కోడెల కుమార్తె

కోడెల శివప్రసాదరావు అకాల మరణంపై ఆయన కుటుంబసభ్యులు స్పందించారు. తమ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని కోడెల శివప్రసాద్ భార్య తెలిపారు. తన తండ్రి మృతిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయని కోడెల కుమార్తె విజయలక్ష్మీ ఆవేదన చెందారు. చనిపోయిన వ్యక్తిపై తప్పుడు ప్రచారాలు తగదన్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి తన తండ్రిపై వేధింపులు మొదలయ్యాయని విజయలక్ష్మీ అన్నారు. కంటినిండా నిద్ర లేకుండా మూణ్నెళ్లుగా తన తండ్రిని వేధించారని ఆమె ఆరోపించారు. కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా అవమానించారన్నారు. తాను, తన సోదరుడు శివరాంపై తీవ్రమైన దుష్ప్రచారాలు చేస్తున్నారని విజయలక్ష్మీ కన్నీటిపర్యంతమయ్యారు.

ఇదీ చదవండి :

కోడెలది ఆత్మహత్యే...మెడపై ఆనవాళ్లు.. వైద్యుల నివేదిక

Intro:ఈశ్వరచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్


యాంకర్......ఉన్నత చదువులకు కెనెడా పంపిస్తామని మాయమాటలు చెప్పి 1.35 వేలు దండుకొన్నారని బాధితుడు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు వసంతరాయపురంలో నివాసం ఉండే నగర్ వలి డిగ్రీ పూర్తి చేసుకుని ఎంబీఏ చేయాలని మంచి కలేజ్ కోసం చూస్తన్నారు. ఈ నేపథ్యంలో తాము ప్రముఖ కన్సల్టెన్సీ నుండి ఫోన్ చేస్తున్నాం మా ద్వారా అయితే మీరు కెనెడా సులభంగా వెల్లవచ్చునని చెప్పి మోసాగించారని బాధితుడు తెలిపారు. వైజాగ్ చౌడవరం లో తమ ఆఫీస్ అని మొత్తం కెనెడా వెళ్లేందుకు 8 లక్షలు ఖర్చు అవుతుంది అందుగాను మీరు మొదట 1.5 కట్టాలని చెప్పగా బాధితుడు విడతలు వారీగా 1.35 వేలు అకౌంట్ ద్వారా చెల్లించారని తెలిపాడు. అయితే 2 నెలలు నుండి కన్సల్టెన్సీ వారు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించి న్యాయం చేయాలంటూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


Body:బైట్...నగర్ వలి, బాధితుడు.


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.