ETV Bharat / city

సీఎంతో డీజీపీ భేటీ.. అమరావతిలో పరిణామాలపై చర్చ

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​తో డీజీపీ గౌతమ్ సవాంగ్ సమావేశమయ్యారు. రాజధానిలో నిన్నటి పరిణామాలను ముఖ్యమంత్రికి వివరించారు. అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రాజధానిలో నిన్నటి ఘటనలపై వివరణ ఇచ్చారు. ఇవాళ్టి బంద్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన భద్రత చర్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

author img

By

Published : Jan 21, 2020, 10:19 AM IST

dgp savang meet cm jagan
dgp savang meet cm jagan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.