ETV Bharat / city

గుంటూరులో క్రెడాయ్​ ప్రాపర్టీ షో - స్థిరాస్తి ప్రదర్శన ప్రారంభించిన శాసన సభాపతి తమ్మినేని సీతారాం

గుంటూరు విద్యానగర్​లో క్రెడాయ్​ విభాగం ఆధ్వర్యంలో స్థిరాస్తి ప్రదర్శన నిర్వహించారు. శాసన సభాపతి తమ్మినేని సీతారాం  ఈ ప్రదర్శన ప్రారంభించారు.

గుంటూరులో క్రెడాయ్​ ప్రాపర్టీ షో
author img

By

Published : Sep 20, 2019, 2:51 PM IST

Updated : Sep 20, 2019, 3:07 PM IST

రాష్ట్రంలో ఇసుక విధానం ప్రజలు, నిర్మాణదారుల కోసమే కానీ మాఫియా కోసం కాదని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఇసుక కొరత వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా... ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన స్తిరాస్థి ప్రదర్శనను స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, MLAలు అంబటి రాంబాబు, రజని, ముస్తఫా, మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా గృహ నిర్మాణాలు చేపట్టాలని క్రెడాయ్ ప్రతినిధులకు సూచించారు. అందరికీ గృహయోగం కల్పించటంలో బ్యాంకర్లు కూడా చొరవ చూపాలన్నారు

గుంటూరులో క్రెడాయ్​ ప్రాపర్టీ షో

రాష్ట్రంలో ఇసుక విధానం ప్రజలు, నిర్మాణదారుల కోసమే కానీ మాఫియా కోసం కాదని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ఇసుక కొరత వల్ల కొన్ని సమస్యలు ఎదురైనా... ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. క్రెడాయ్ ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన స్తిరాస్థి ప్రదర్శనను స్పీకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, MLAలు అంబటి రాంబాబు, రజని, ముస్తఫా, మద్దాలి గిరిధర్ పాల్గొన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా గృహ నిర్మాణాలు చేపట్టాలని క్రెడాయ్ ప్రతినిధులకు సూచించారు. అందరికీ గృహయోగం కల్పించటంలో బ్యాంకర్లు కూడా చొరవ చూపాలన్నారు

గుంటూరులో క్రెడాయ్​ ప్రాపర్టీ షో

ఇదీ చదవండి

నేడు పోలవరం రివర్స్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో గల గ్రామ సచివాలయం కార్యదర్శుల పరీక్ష మెటీరియల్ నిర్వహణ కేంద్రాన్ని సీతంపేట ఐటిడిఎ పిఓ సాయి కాంత్ వర్మ పరిశీలించారు పాతపట్నం మండలం లో 4500 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు మండల కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతంలో మొత్తం 18 కేంద్రాల్లో ఆదివారం గ్రామ సచివాలయ కార్యదర్శి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు అవసరమైన సిబ్బంది నిర్వహణ జరుగుతుందన్నారు ఆయనతో పాటు మండల ప్రత్యేక అధికారి లవరాజు తహసిల్దార్ కాళీ ప్రసాద్ ఎంపీడీవో ప్రసాద్ లు సిబ్బంది నిర్వహణ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు


చంద్రశేఖర్ పాతపట్నం 7382223322


Body:ప


Conclusion:ఠ
Last Updated : Sep 20, 2019, 3:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.