ETV Bharat / city

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యం !

author img

By

Published : Oct 30, 2020, 10:59 PM IST

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. రోగి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ggh
గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యం

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ నెల 22న వృద్ధుడిని బంధువులు జీజీహెచ్​లో చేర్పించారు. కాగా ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యమైనట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొత్త పేట పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి

గుంటూరు జీజీహెచ్‌లో కరోనా రోగి అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్ష చేయించుకున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ నెల 22న వృద్ధుడిని బంధువులు జీజీహెచ్​లో చేర్పించారు. కాగా ఆసుపత్రి నుంచి వృద్ధుడు అదృశ్యమైనట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కొత్త పేట పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి

రాష్ట్రంలో కొత్తగా 2,886 కరోనా కేసులు, 17 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.