ETV Bharat / city

'కష్టకాలంలో సేవలు అందించాం.. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోండి'

author img

By

Published : Feb 7, 2021, 4:24 PM IST

Updated : Feb 7, 2021, 4:42 PM IST

కరోనా కష్టకాలంలో సేవలు అందించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... గుంటూరు జీజీహెచ్ ఎదుట ఒప్పంద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా తొలగించారంటూ.. ఆవేదన వ్యక్తం చేశారు.

విధుల్లోకి తీసుకోవాంటూ ఒప్పంద ఉద్యోగుల ఆందోళన
కష్టకాలంలో సేవలు అందించాం.

కరోనా కష్టకాలంలో సేవలు అందించిన తమను తొలగించడం భావ్యం కాదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన చెందారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. కరోనా రోగులకు చేసిన సేవలను గుర్తించకుండా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం తమను తొలగించిందని ఆగ్రహించారు. ప్రాణాలకు తెగించి పోరాడితే ఇదేనా ఫలితం అని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత కల్పించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కష్టకాలంలో సేవలు అందించాం.

కరోనా కష్టకాలంలో సేవలు అందించిన తమను తొలగించడం భావ్యం కాదని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన చెందారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జీజీహెచ్ ఎదుట ఆందోళనకు దిగారు. కరోనా రోగులకు చేసిన సేవలను గుర్తించకుండా.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం తమను తొలగించిందని ఆగ్రహించారు. ప్రాణాలకు తెగించి పోరాడితే ఇదేనా ఫలితం అని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత కల్పించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. రైతు ఆందోళన

Last Updated : Feb 7, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.