ETV Bharat / city

'బాలు మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది'

author img

By

Published : Sep 25, 2021, 10:59 AM IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా గాన గంధర్వునికి తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నివాళులర్పించారు.

chandra babu, nara lokesh condolence on sp balu death anniversary
chandra babu, nara lokesh condolence on sp balu death anniversary

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధుర గాత్రం.. పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా గాన గంధర్వునికి నివాళులర్పించారు.

  • మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/9TFjcivmyN

    — N Chandrababu Naidu (@ncbn) September 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హృదయాల్లో సజీవంగానే..

ఎస్పీ బాలు రాగం, తానం, పల్లవి శ్వాసగా జీవించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పాట రూపంలో మన హృదయాల్లో సజీవంగానే ఉంటారన్నారు. ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు.

  • రాగం, తానం, పల్లవి శ్వాసగా జీవించారు బాలు. గానగంధర్వుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా పాట రూపంలో ఎప్పటికీ మన హృదయాల్లో సజీవంగానే ఉంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/43C9lzjWoO

    — Lokesh Nara (@naralokesh) September 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

ఆ 'సినిమా' పాట.. ఎస్పీ బాలు.. జాతీయ అవార్డు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మధుర గాత్రం.. పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మలేకపోతున్నానని పేర్కొన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా గాన గంధర్వునికి నివాళులర్పించారు.

  • మైమరపింపచేసే బాలుగారి మధుర గాత్రం పాట రూపంలో చెవులకు వినిపిస్తూనే ఉంది. అందుకే ఆయన శివైక్యం చెంది ఏడాది అయ్యిందంటే నమ్మాలని అనిపించడంలేదు. దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆ గాన గంధర్వుని స్మృతికి నివాళులర్పిస్తున్నాను. pic.twitter.com/9TFjcivmyN

    — N Chandrababu Naidu (@ncbn) September 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హృదయాల్లో సజీవంగానే..

ఎస్పీ బాలు రాగం, తానం, పల్లవి శ్వాసగా జీవించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. పాట రూపంలో మన హృదయాల్లో సజీవంగానే ఉంటారన్నారు. ఎస్పీ బాలు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు.

  • రాగం, తానం, పల్లవి శ్వాసగా జీవించారు బాలు. గానగంధర్వుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా పాట రూపంలో ఎప్పటికీ మన హృదయాల్లో సజీవంగానే ఉంటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. pic.twitter.com/43C9lzjWoO

    — Lokesh Nara (@naralokesh) September 25, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

ఆ 'సినిమా' పాట.. ఎస్పీ బాలు.. జాతీయ అవార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.