ETV Bharat / city

ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా వ్యవహరించాలి

ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లందరూ నిజాయతీగా వ్యవహరించాలని అనంతపురం జిల్లా ఎన్నికల నోడల్ అధికారి హాబీబ్ భాషా కోరారు. నగరంలోని తెలుగుతల్లి కూడలిలో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఓటరు అవగాహన సదస్సు
author img

By

Published : Mar 21, 2019, 11:27 PM IST

హబీబ్ భాషా, జిల్లా ఎన్నికల నోడల్ అధికారి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా ఎన్నికల నోడల్ అధికారి హబీబ్ భాషా తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండానిజాయతీగా వ్యవహరించాలని ఓటర్లను కోరారు. 'హోలీ' సందర్భంగా నగరంలోని తెలుగుతల్లి కూడలిలో 'స్వీప్' ఆధ్వర్యంలోఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, నగరవాసులు పాల్గొన్నారు. జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇవీ కూడా చదవండి...

ఓటింగ్ పెంచేందుకు బొమ్మలతో ప్రచారం

హబీబ్ భాషా, జిల్లా ఎన్నికల నోడల్ అధికారి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా ఎన్నికల నోడల్ అధికారి హబీబ్ భాషా తెలిపారు. ప్రలోభాలకు లొంగకుండానిజాయతీగా వ్యవహరించాలని ఓటర్లను కోరారు. 'హోలీ' సందర్భంగా నగరంలోని తెలుగుతల్లి కూడలిలో 'స్వీప్' ఆధ్వర్యంలోఓటరు అవగాహన సదస్సు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, నగరవాసులు పాల్గొన్నారు. జానపద నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇవీ కూడా చదవండి...

ఓటింగ్ పెంచేందుకు బొమ్మలతో ప్రచారం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.