ఇదీ చదవండి:తెదేపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య
నేడే వైకాపా రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ - rajyasabha elections 2020
రాజ్యసభ సభ్యత్వానికి వైకాపా సభ్యులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్లు ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోని రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేయనున్నారు.
![నేడే వైకాపా రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ ycp RajyaSabha members](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6365195-465-6365195-1583896703897.jpg?imwidth=3840)
ycp RajyaSabha members
ఇదీ చదవండి:తెదేపా తరఫున రాజ్యసభ అభ్యర్థిగా వర్ల రామయ్య