ETV Bharat / city

మున్సిపోల్స్: నామినేషన్ల ఉపసంహరణకు నేడే ఆఖరు - ఏపీలో పుర ఎన్నికల ప్రచారం

పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎస్​ఈసీ అవకాశం కల్పిస్తుంది. మధ్యాహ్నం తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనుంది.

Withdrawal of nominations
Withdrawal of nominations
author img

By

Published : Mar 3, 2021, 7:00 AM IST

రాష్ట్రంలో పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

మధ్యాహ్నం గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనుంది. మంగళవారం ప్రారంభమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న ఒక్క రోజు 221 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

రాష్ట్రంలో పుర ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.

మధ్యాహ్నం గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనుంది. మంగళవారం ప్రారంభమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. నిన్న ఒక్క రోజు 221 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

ఇదీ చదవండి:

వైకాపాకు ఓటేస్తే సుంకాల మోత: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.