ETV Bharat / city

వరద నీటిలో మునిగిపోయిన ట్రాక్టర్

author img

By

Published : Aug 17, 2020, 6:58 PM IST

Updated : Aug 17, 2020, 11:27 PM IST

నర్సరీ మొక్కలను తరలిస్తున్న ట్రాక్టర్ వరద ప్రవాహానికి బోల్తా పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ట్రక్కు మాత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

truck-submerged-in-flood-water-at-east-godavri-district
east godavri district

నర్సరీ మొక్కలను తరలిస్తుండగా వరద ప్రవాహానికి ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలుమూరు మండలం బడుగువానిలంక వద్ద జరిగింది. గ్రామ పరిధిలో నిమ్మ మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నర్సరీ నీటిలో మునిగిపోయింది.

వరద నీటిలో మునిగిపోయిన ట్రాక్టర్

ఈ క్రమంలో కొన్ని మొక్కలనైనా బయటికి తీసి ట్రాక్టర్​లో తరలించాలనుకున్నారు. ఈ క్రమంలో...ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ట్రక్కు మాత్రం నీటిలో పూర్తిగా మునిగిపోయింది.

నర్సరీ మొక్కలను తరలిస్తుండగా వరద ప్రవాహానికి ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఆలుమూరు మండలం బడుగువానిలంక వద్ద జరిగింది. గ్రామ పరిధిలో నిమ్మ మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నర్సరీ నీటిలో మునిగిపోయింది.

వరద నీటిలో మునిగిపోయిన ట్రాక్టర్

ఈ క్రమంలో కొన్ని మొక్కలనైనా బయటికి తీసి ట్రాక్టర్​లో తరలించాలనుకున్నారు. ఈ క్రమంలో...ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ట్రక్కు మాత్రం నీటిలో పూర్తిగా మునిగిపోయింది.

ఇదీ చదవండి:

ఫోన్ల ట్యాపింగ్​ అంశంపై హైకోర్టులో పిటిషన్​ దాఖలు

Last Updated : Aug 17, 2020, 11:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.