ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - breaking news

.

top-news-at-7pm
ప్రధాన వార్తలు@7PM
author img

By

Published : Sep 15, 2021, 7:03 PM IST

  • CORONA: రాష్ట్రంలో కొత్తగా 1,445 కరోనా కేసులు.. 11 మరణాలు
    గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,445 కరోనా కేసులు, 11 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • JAGAN BAIL: జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ
    అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • MINISTER SURESH: 'రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు'
    మంత్రి సురేశ్ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అన్ని ఆధారాలు సేకరించాకే మంత్రి సురేశ్(minister suresh) దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల(illegal assets) కేసు నమోదు చేసినట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. పలువురి ఇళ్లలో సోదాలు జరిపి ఆధారాలు సేకరించినట్లు వివరించింది. ఆధారాలుంటే ప్రాథమిక విచారణ అవసరం లేదని సీబీఐ(CBI) తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Covid-19: కొవిడ్‌ పుకార్లు భారత్‌లోనే ఎక్కువ..!
    కరోనాకు సంబంధించిన పుకార్లు ఎక్కువగా (covid 19) భారత్​లోనే పుట్టుకొచ్చాయని ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 138 దేశాల్లో కొవిడ్‌-19పై ప్రచారం అయిన తప్పుడు సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను తయారు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐరాస వేదికగా పాక్​కు భారత్​ చురకలు
    ఉగ్రవాదులకు పాకిస్థాన్​ బహిరంగంగా మద్దతు తెలుపుతోందని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్​లో(UN Human Rights Council) భారత్​ ఆరోపించింది. ఉగ్రవాదాన్ని పాక్​ పెంచి పోషిస్తోందని విమర్శించింది. ఉగ్రమూలాలకు పుట్టినిల్లైన పాక్​ నుంచి నీతి పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్ లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కలెక్టర్ ఎదుటే ఉమ్మిన వ్యక్తి.. ఆ తర్వాత..?
    ఆస్పత్రి ప్రాంగణంలో ఉమ్మిన వ్యక్తిపై ఓ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తితోనే.. ఉమ్మిని తూడ్పించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా దెబ్బకు అప్పులు రెట్టింపు- ఒక్కో కుటుంబానికి...
    దేశంలో సగటు కుటుంబాల అప్పులు (Household debt) గత మూడేళ్లలో రెట్టింపైనట్లు ఎస్​బీఐ నివేదిక ద్వారా వెల్లడైంది. కరోనా సంక్షోభంతో (COVID crisis) చాలా మంది అప్పులపైనే ఆధారపడటం ఇందుకు కారణంగా తెలిసింది. ఫలితంగా.. సగటు కుటుంబాల అప్పులు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.17 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 2.34 లక్షలకు పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గుడ్​న్యూస్​.. ఐపీఎల్​లో ప్రేక్షకులకు అనుమతి
    యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​ రెండోదశలో(IPL 2021 2nd Phase) అభిమానులను అనుమతించనున్నారు. అయితే పరిమితంగానే టికెట్లను ప్రేక్షకులకు(IPL 2021 Spectators Allowed) విక్రయిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CORONA: రాష్ట్రంలో కొత్తగా 1,445 కరోనా కేసులు.. 11 మరణాలు
    గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 62,252 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,445 కరోనా కేసులు, 11 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • JAGAN BAIL: జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరణ
    అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు సీబీఐ న్యాయస్థానం నిరాకరించింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దుకూ సీబీఐ కోర్టు నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే ఆరోపణలతో సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్‌ రద్దు చేయాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • MINISTER SURESH: 'రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు'
    మంత్రి సురేశ్ దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అన్ని ఆధారాలు సేకరించాకే మంత్రి సురేశ్(minister suresh) దంపతులపై ఆదాయానికి మించిన ఆస్తుల(illegal assets) కేసు నమోదు చేసినట్లు సుప్రీంకోర్టుకు సీబీఐ వెల్లడించింది. పలువురి ఇళ్లలో సోదాలు జరిపి ఆధారాలు సేకరించినట్లు వివరించింది. ఆధారాలుంటే ప్రాథమిక విచారణ అవసరం లేదని సీబీఐ(CBI) తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Covid-19: కొవిడ్‌ పుకార్లు భారత్‌లోనే ఎక్కువ..!
    కరోనాకు సంబంధించిన పుకార్లు ఎక్కువగా (covid 19) భారత్​లోనే పుట్టుకొచ్చాయని ఓ నివేదిక వెల్లడించింది. మొత్తం 138 దేశాల్లో కొవిడ్‌-19పై ప్రచారం అయిన తప్పుడు సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను తయారు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐరాస వేదికగా పాక్​కు భారత్​ చురకలు
    ఉగ్రవాదులకు పాకిస్థాన్​ బహిరంగంగా మద్దతు తెలుపుతోందని ఐరాస మానవ హక్కుల కౌన్సిల్​లో(UN Human Rights Council) భారత్​ ఆరోపించింది. ఉగ్రవాదాన్ని పాక్​ పెంచి పోషిస్తోందని విమర్శించింది. ఉగ్రమూలాలకు పుట్టినిల్లైన పాక్​ నుంచి నీతి పాఠాలు నేర్చుకునే స్థితిలో భారత్ లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కలెక్టర్ ఎదుటే ఉమ్మిన వ్యక్తి.. ఆ తర్వాత..?
    ఆస్పత్రి ప్రాంగణంలో ఉమ్మిన వ్యక్తిపై ఓ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యక్తితోనే.. ఉమ్మిని తూడ్పించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కరోనా దెబ్బకు అప్పులు రెట్టింపు- ఒక్కో కుటుంబానికి...
    దేశంలో సగటు కుటుంబాల అప్పులు (Household debt) గత మూడేళ్లలో రెట్టింపైనట్లు ఎస్​బీఐ నివేదిక ద్వారా వెల్లడైంది. కరోనా సంక్షోభంతో (COVID crisis) చాలా మంది అప్పులపైనే ఆధారపడటం ఇందుకు కారణంగా తెలిసింది. ఫలితంగా.. సగటు కుటుంబాల అప్పులు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.17 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 2.34 లక్షలకు పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గుడ్​న్యూస్​.. ఐపీఎల్​లో ప్రేక్షకులకు అనుమతి
    యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్​ రెండోదశలో(IPL 2021 2nd Phase) అభిమానులను అనుమతించనున్నారు. అయితే పరిమితంగానే టికెట్లను ప్రేక్షకులకు(IPL 2021 Spectators Allowed) విక్రయిస్తామని నిర్వాహకులు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.