ETV Bharat / city

తెలంగాణ: నేటి అర్ధరాత్రి నుంచి టోల్​ రుసుం వసూలు

టోల్​ప్లాజా వద్ద ఈరోజు అర్ధరాత్రి నుంచి టోల్ రుసుం వసూలు చేస్తున్నట్లు ఎన్​హెచ్​ఏ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. లాక్​డౌన్ కారణంగా టోల్ మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.

author img

By

Published : Apr 20, 2020, 10:53 AM IST

toll-fees-charged-from-midnight-today
toll-fees-charged-from-midnight-today

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే ఫీజుకు మినహాయింపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఎన్. హెచ్.ఏ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. టోల్ ప్లాజాల ఫీజును స్వల్పంగా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ విధించడం వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే ఫీజుకు మినహాయింపు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఎన్. హెచ్.ఏ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. టోల్ ప్లాజాల ఫీజును స్వల్పంగా పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'పిల్లల్లో కరోనా వ్యాప్తి తక్కువేనని అంచనాలు చెప్తున్నాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.