ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా ముగ్గురికి కరోనా.. 1085కి చేరిన కేసులు

తెలంగాణలో కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా రాష్ట్రంలో మెత్తం కేసుల సంఖ్య 1085కు చేరింది. సోమవారం 40 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జై ఇళ్లకు వెళ్లారు.

author img

By

Published : May 4, 2020, 11:59 PM IST

three-new-corona-cases-registered-in-telangana-state
తెలంగాణలో మూడు కరోనా కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3 కొవిడ్-19 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1085కు చేరింది. తాజాగా 40 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... 471 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య 29కి చేరింది.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 3 కొవిడ్-19 కేసులు నమోదవడంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1085కు చేరింది. తాజాగా 40 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా... 471 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరణాల సంఖ్య 29కి చేరింది.

ఇదీ చదవండి

కరోనాపై చిత్రం.. వ్యాప్తి నివారణే ధ్యేయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.