ETV Bharat / city

మూడో విడతలో 90,50,052 కుటుంబాలకు రేషన్​ పంపిణీ - ration distribution details in ap

రాష్ట్రంలో మూడో విడతలో నాలుగు రోజుల్లో 90,50,052 కుటుంబాలకు రేషన్​ పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్​ కోన శశిధర్​ తెలిపారు. పోర్టబులిటీ ద్వారా 22,02,224 కుటుంబాలు రేషన్​ తీసుకున్నాయని వివరించారు.

మూడో విడతలో 90,50,052 కుటుంబాలకు రేషన్​ పంపిణీ
మూడో విడతలో 90,50,052 కుటుంబాలకు రేషన్​ పంపిణీ
author img

By

Published : May 2, 2020, 10:13 PM IST

రాష్ట్రంలో నాలుగు రోజుల్లో 90,50,052 కుటుంబాలకు రేషన్​ పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్​ కోన శశిధర్​ వెల్లడించారు. మూడో విడత రేషన్​ పంపిణీ కొనసాగుతుందన్న ఆయన.. మూడో విడతలో 1,35,263 మెట్రిక్​ టన్నుల బియ్యం.. 9,079 మెట్రిక్​ టన్నుల కందిపప్పు పంపిణీ చేసినట్లు తెలిపారు. పోర్టబులిటీ ద్వారా 22,02,224 కుటుంబాలు రేషన్​ తీసుకున్నాయని వివరించారు.

ఇదీ చూడండి..

రాష్ట్రంలో నాలుగు రోజుల్లో 90,50,052 కుటుంబాలకు రేషన్​ పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్​ కోన శశిధర్​ వెల్లడించారు. మూడో విడత రేషన్​ పంపిణీ కొనసాగుతుందన్న ఆయన.. మూడో విడతలో 1,35,263 మెట్రిక్​ టన్నుల బియ్యం.. 9,079 మెట్రిక్​ టన్నుల కందిపప్పు పంపిణీ చేసినట్లు తెలిపారు. పోర్టబులిటీ ద్వారా 22,02,224 కుటుంబాలు రేషన్​ తీసుకున్నాయని వివరించారు.

ఇదీ చూడండి..

పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి అవంతి పాదాభివందనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.