ETV Bharat / city

గ్రూప్-1 మూల్యాంకనంపై రేపు తెలుగు యువత రౌండ్​టేబుల్​ సమావేశం - ap telugu yuvata news

గ్రూప్-1 మూల్యాంకనంపై రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో యువజన, విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఏపీపీఎస్సీ అనుస‌రించిన డిజిట‌ల్ వ్యాల్యుయేషన్​పై అభ్యర్థులు వ్య‌క్తం చేస్తున్న అనుమానాలను నివృత్తి చెయ్యాలని తీర్మానించనున్నారు.

telugu  yuvatha
telugu yuvatha
author img

By

Published : May 25, 2021, 8:20 PM IST

రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో గ్రూప్-1 అభ్యర్థుల మూల్యాంకనంపై రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి యువజన, విద్యార్థి సంఘాలు వర్చువల్​గా.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఏపీపీఎస్సీ అనుస‌రించిన డిజిట‌ల్ వ్యాల్యుయేషన్ అభ్య‌ర్థులు వ్య‌క్తం చేస్తున్న అనుమానాలు నివృత్తి చేయాలని తీర్మానించనున్నారు.

డిజిటల్ వ్యాల్యుయేషన్ సాంకేతికతపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. అన్నీ విద్యార్థి సంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.

రాష్ట్ర తెలుగు యువత ఆధ్వర్యంలో గ్రూప్-1 అభ్యర్థుల మూల్యాంకనంపై రేపు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి యువజన, విద్యార్థి సంఘాలు వర్చువల్​గా.. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నాయి. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ఏపీపీఎస్సీ అనుస‌రించిన డిజిట‌ల్ వ్యాల్యుయేషన్ అభ్య‌ర్థులు వ్య‌క్తం చేస్తున్న అనుమానాలు నివృత్తి చేయాలని తీర్మానించనున్నారు.

డిజిటల్ వ్యాల్యుయేషన్ సాంకేతికతపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనే అంశంపై సమావేశంలో చర్చించనున్నారు. అన్నీ విద్యార్థి సంఘాలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.

ఇదీ చదవండి: మరోసారి ఉలిక్కిపడ్డ విశాఖ వాసులు.. వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.