ETV Bharat / city

విమానాశ్రయంలోనే విద్యార్థులు...

author img

By

Published : Mar 18, 2020, 1:12 PM IST

మలేసియాలోని కౌలాలంపూర్​ విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఇంకా అక్కడే ఉన్నారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రత్యేక విమానం పంపింది. అయితే దానికి సంబంధించి అధికారికంగా లేఖ అందలేదని.. లేఖ వచ్చినప్పుడే పంపిస్తామని విమానాశ్రయ అధికారులు చెప్పినట్లు విద్యార్థులు తెలిపారు. తాము ఎయిర్​పోర్టులో ఉండి ఒక రోజు గడిచిపోయిందని.. తమను త్వరగా భారత్​కు చేర్చాలని విద్యార్థులు వేడుకున్నారు. వారి ప్రస్తుత పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం..

telugu students stuck in koulalampur airport
విమానాశ్రయంలోనే విద్యార్థులు...
విమానాశ్రయంలోనే విద్యార్థులు...

విమానాశ్రయంలోనే విద్యార్థులు...

ఇవీ చదవండి.. 'ఇక్కడ చిక్కుకుపోయాం.. మమ్మల్ని భారత్ తీసుకెళ్లండి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.