ETV Bharat / city

డీజీపీని కలిసిన తెదేపా నేతల బృందం - leaders of tdp meet goutham sawang

వైకాపా దాడుల అంశంపై తెదేపా నేత అచ్చెన్నాయుడు నేతృత్వంలోని 14 మంది నాయకుల బృందం డీజీపీ గౌతం సవాంగ్​ను కలిశారు. వైకాపా దాడులకు సంబంధించి ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందించారు.

డీజీపీని కలిసిన తెదేపా నేతల బృందం
author img

By

Published : Sep 13, 2019, 1:43 PM IST

తెదేపా శ్రేణులపై వైకాపా దాడులకు సంబంధించి ఆ పార్టీ నేతలు డీజీపీని కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో 14 మంది తెదేపా నాయకుల బృందం దాడుల గురించి గౌతం సవాంగ్​ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీకి సంబంధించి ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందించారు.

డీజీపీని కలిసిన తెదేపా నేతల బృందం

ఇవీ చదవండి..సీఎం జగన్​తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ

తెదేపా శ్రేణులపై వైకాపా దాడులకు సంబంధించి ఆ పార్టీ నేతలు డీజీపీని కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో 14 మంది తెదేపా నాయకుల బృందం దాడుల గురించి గౌతం సవాంగ్​ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీకి సంబంధించి ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందించారు.

డీజీపీని కలిసిన తెదేపా నేతల బృందం

ఇవీ చదవండి..సీఎం జగన్​తో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు భేటీ

Intro:JK_AP_NLR_03_08_PRAKRUTHI_VEVASAYAM_RAJA_PKG_BYTS1_AP10134


Body:123


Conclusion:raja nlr
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.