ETV Bharat / city

సాయిరెడ్డి, బొత్సలకు ఎందుకు గుడి తలుపులు తెరిచారు?: దేవినేని

author img

By

Published : Jan 3, 2021, 4:25 PM IST

రామతీర్థం గుడి లోపలికి ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి బొత్సలను వెళ్లనిచ్చి...ప్రతిపక్షనేత చంద్రబాబును మాత్రం ఎందుకు వెళ్లనివ్వలేదని తెదేపా నేత దేవినేని ఉమ ప్రశ్నించారు.

TDP Leader Devineni Uma comments on Ramathertham issue
తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు

రాష్ట్రవ్యాప్తంగా పక్కా ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు వెళ్లినరోజే విజయసాయిరెడ్డి రామతీర్థం ఎందుకు వెళ్లారని ఉమ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, మంత్రి బొత్సలను ఆలయం లోపలికి వెళ్లనిచ్చి...చంద్రబాబును మాత్రం ఎందుకు వెళ్లనివ్వలేదని నిలదీశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రవ్యాప్తంగా పక్కా ప్రణాళిక ప్రకారమే దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు వెళ్లినరోజే విజయసాయిరెడ్డి రామతీర్థం ఎందుకు వెళ్లారని ఉమ ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి, మంత్రి బొత్సలను ఆలయం లోపలికి వెళ్లనిచ్చి...చంద్రబాబును మాత్రం ఎందుకు వెళ్లనివ్వలేదని నిలదీశారు.

ఇదీ చదవండి:

ఉద్రిక్త తీర్థం.. నేతల పోటాపోటీ పర్యటనలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.