ETV Bharat / city

'ఎల్వీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించింది' - ఏపీ సీఎస్ సుబ్రమణ్యం తాజా వార్తలు

మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ విషయంలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించిందని.... తెలుగుదేశం నేత బూరగడ్డ వేదవ్యాస్‌ విమర్శించారు. సీఎం జగన్​ నిర్ణయాలు పాలనకు విఘాతం కలిగించేలా ఉన్నాయని అన్నారు. తాను 35 ఏళ్లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా ఇలాంటివి ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు.

tdp
author img

By

Published : Nov 6, 2019, 4:24 PM IST

.

.

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.