ETV Bharat / city

న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని ఖండించాలి: చంద్రబాబు

author img

By

Published : Jul 17, 2020, 2:07 AM IST

Updated : Jul 17, 2020, 2:22 AM IST

న్యాయమూర్తి రామకృష్ణపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్విటర్​లో పేర్కొన్నారు.

tdp chief chandrababu
tdp chief chandrababu
tdp chief chandrababu
చంద్రబాబు ట్వీట్

న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. 'వైకాపా గూండాలు దళితుల అసైన్డ్ భూములు లాక్కుంటుంటే బాధిత దళిత కుటుంబాల వైపు నిలవడమే ఆయన చేసిన తప్పు. మాజీ ఎంపీ హర్షకుమార్, వైద్యులు సుధాకర్. అణనితారాణి, మహాసేన రాజేశ్​లపై జరిగినట్లే... దళితులపై వేధింపులకు ఇది మరో నిదర్శనం. ఈ అన్యాయాలను దళిత సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

tdp chief chandrababu
చంద్రబాబు ట్వీట్

న్యాయమూర్తి రామకృష్ణపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలిపారు. 'వైకాపా గూండాలు దళితుల అసైన్డ్ భూములు లాక్కుంటుంటే బాధిత దళిత కుటుంబాల వైపు నిలవడమే ఆయన చేసిన తప్పు. మాజీ ఎంపీ హర్షకుమార్, వైద్యులు సుధాకర్. అణనితారాణి, మహాసేన రాజేశ్​లపై జరిగినట్లే... దళితులపై వేధింపులకు ఇది మరో నిదర్శనం. ఈ అన్యాయాలను దళిత సంఘాలు, మేధావులు ముక్తకంఠంతో ఖండించాలి' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

'న్యాయమూర్తి రామకృష్ణపై దాడి కక్ష సాధింపే'

Last Updated : Jul 17, 2020, 2:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.