ETV Bharat / city

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. దివ్యాంగుడికి పింఛన్​ ఇస్తానని సెర్ప్​ సీఈవో హామీ - దివ్యాంగుడికి పింఛన్​ అందజేసిన సెర్ప్​ సీఈవో ఇంతియాజ్

'వర్ధన్‌కు విధి వెక్కిరింత' అనే ఈటీవీ, ఈటీవీ భారత్​ కథనానికి స్పందించిన ఏపీ సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్​.. విజయవాడకు చెందిన దివ్యాంగుడు వర్ధన్‌కు పింఛన్‌ను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

SERP CEO RESPOND
సెర్ప్​ సీఈవో ఇంతియాజ్
author img

By

Published : Oct 12, 2021, 9:41 PM IST

'వర్ధన్‌కు విధి వెక్కిరింత' అనే ఈటీవీ-ఏపీ, 'అచేతనంగా కన్నబిడ్డ.. కంటికి రెప్పలా సాకుతున్న తల్లిదండ్రులు' ఈటీవీ భారత్​ కథనానికి సెర్ప్‌ సీఈవో స్పందించారు. విజయవాడలో వర్ధన్‌ అనే దివ్యాంగుడికి మూడు నెలలుగా పింఛన్‌ ఆగిపోవడంతో.. కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలిముద్రల సమస్యతో పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ క్రమంలో ఈటీవీ-భారత్​లో కథనం ప్రచురిచతమైంది. దీనిపై స్పందించిన సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌.. వర్ధన్‌కు పింఛన్‌ను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల పింఛన్‌ రాకపోతే తానే స్వయంగా వచ్చి ఇస్తానని తెలిపారు.

ఇదీ చదవండి..

'వర్ధన్‌కు విధి వెక్కిరింత' అనే ఈటీవీ-ఏపీ, 'అచేతనంగా కన్నబిడ్డ.. కంటికి రెప్పలా సాకుతున్న తల్లిదండ్రులు' ఈటీవీ భారత్​ కథనానికి సెర్ప్‌ సీఈవో స్పందించారు. విజయవాడలో వర్ధన్‌ అనే దివ్యాంగుడికి మూడు నెలలుగా పింఛన్‌ ఆగిపోవడంతో.. కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలిముద్రల సమస్యతో పింఛన్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ క్రమంలో ఈటీవీ-భారత్​లో కథనం ప్రచురిచతమైంది. దీనిపై స్పందించిన సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌.. వర్ధన్‌కు పింఛన్‌ను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల పింఛన్‌ రాకపోతే తానే స్వయంగా వచ్చి ఇస్తానని తెలిపారు.

ఇదీ చదవండి..

అచేతనంగా కన్నబిడ్డ.. కంటికి రెప్పలా సాకుతున్న తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.