ETV Bharat / city

విధులకు హాజరైన సచివాలయ ఉద్యోగులు

author img

By

Published : May 21, 2020, 11:59 AM IST

లాక్ డౌన్​తో విధులకు దూరంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు... ఇవాళ కార్యాలయాలకు హాజరయ్యారు. వీరి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

secretariat
secretariat

రాష్ట్ర సచివాలయంలో విధులకు ఉద్యోగులు హాజరయ్యారు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఉద్యోగులు విధుల్లో చేరారు. వీరి కోసం గుంటూరు, విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి రవాణా సదుపాయం లేక కొందరు ఉద్యోగులు హాజరుకాలేదు. సచివాలయానికి వచ్చిన వారికి థర్మల్ స్కానర్లతో పరీక్షించి అనుమతి ఇస్తున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర సచివాలయంలో విధులకు ఉద్యోగులు హాజరయ్యారు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఉద్యోగులు విధుల్లో చేరారు. వీరి కోసం గుంటూరు, విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి రవాణా సదుపాయం లేక కొందరు ఉద్యోగులు హాజరుకాలేదు. సచివాలయానికి వచ్చిన వారికి థర్మల్ స్కానర్లతో పరీక్షించి అనుమతి ఇస్తున్నారు.

ఇదీ చదవండి:

పార్టీ రంగులేస్తారు కానీ విద్యుత్​ బిల్లులు రద్దు చేయలేరా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.