ETV Bharat / city

అమరావతిలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు - అమరావతిలో రోడ్డు ప్రమాదం వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన అమరావతి సీడ్ యాక్సిస్ రహదారిపై జరిగింది. తలకు తీవ్ర గాయం కావటంతో ఓ యువకుడు కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు.

అమరావతిలో రోడ్డు ప్రమాదం
అమరావతిలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Dec 8, 2020, 7:20 PM IST

అమరావతి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. లింగాయపాలెంకు చెందిన ఇద్దరు యువకులు సీడ్ యాక్సిస్ రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పులి పున్నయ్య, ప్రకాష్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పులి పున్నయ్య తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి

అమరావతి ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. లింగాయపాలెంకు చెందిన ఇద్దరు యువకులు సీడ్ యాక్సిస్ రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్తుండగా...కారు ఢీకొట్టింది. ప్రమాదంలో పులి పున్నయ్య, ప్రకాష్ అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పులి పున్నయ్య తలకు తీవ్ర గాయం కావడంతో కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీచదవండి

ఇదేం ఐడియా బాసూ.. సారాను ఇలా తరలిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.