ETV Bharat / city

కాసేపట్లో ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం - minister peddi reddy complaint on sec

ఎస్ఈసీ మీద మంత్రులు ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది.

ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశంఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం
ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశంఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం
author img

By

Published : Mar 17, 2021, 5:41 PM IST

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఎస్ఈసీకి నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ వర్చువల్‌గా సమావేశం కానుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఎస్ఈసీకి నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదీ చదవండి: వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డు తగిలింది: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.