ETV Bharat / city

పల్లె పోరు: ఉదయం 8.30 గంటల వరకు పోలింగ్ శాతం

author img

By

Published : Feb 21, 2021, 9:26 AM IST

Updated : Feb 21, 2021, 9:34 AM IST

నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 8 గంటల 30 నిమిషాల వరకు 13.42 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ap panchayat elections 2021
ap panchayat elections 2021
panchayat elections 2021
పోలింగ్ శాతం వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పంచాయితీ ఎన్నికల్లో 13.42శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 22.50 శాతంగా ఉండగా... అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 8.44 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆసుపత్రిలో దారుణం: మహిళను ఈడ్చిపారేసిన గార్డు

panchayat elections 2021
పోలింగ్ శాతం వివరాలు

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగో విడత పంచాయితీ ఎన్నికల్లో 13.42శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 22.50 శాతంగా ఉండగా... అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 8.44 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆసుపత్రిలో దారుణం: మహిళను ఈడ్చిపారేసిన గార్డు

Last Updated : Feb 21, 2021, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.