ETV Bharat / city

తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు నమోదు

author img

By

Published : May 31, 2020, 2:29 PM IST

Updated : May 31, 2020, 3:18 PM IST

లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తెదేపా అధినేత చంద్రబాబుపై నందిగామ పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది.

police case registerd
police case registerd

కృష్ణా జిల్లా నందిగామ పోలీసు స్టేషన్​లో తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు నమోదయ్యింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వచ్చి లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది బి.శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో భారీగా జన సమీకరణ చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

కృష్ణా జిల్లా నందిగామ పోలీసు స్టేషన్​లో తెదేపా అధినేత చంద్రబాబుపై కేసు నమోదయ్యింది. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వచ్చి లాక్​డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది బి.శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో భారీగా జన సమీకరణ చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:

విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్​ వార్​.. పలువురికి తీవ్ర గాయాలు

Last Updated : May 31, 2020, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.