పోలవరం నిర్వాసితులకు పునరావాస పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దేవీపట్నం మండలంలోని 6 గ్రామాలకు రూ.79 కోట్లు విడుదల చేసింది. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 41.5 మీటర్ల మేర నీటి నిల్వకు వీలుగా ప్యాకేజీ అమలు చేయాలని నిర్ణయించింది. 1106 కుటుంబాలకు ప్యాకేజీతో పాటు భూసేకరణకు జలవనరులశాఖ ఈ నిధులు వెచ్చించనున్నారు.
ఇదీ చదవండి : 'కరోనా సమయంలో... వేలిముద్రలు ఎందుకు..?'