ETV Bharat / city

సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్

author img

By

Published : Dec 10, 2019, 3:41 AM IST

సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 20వ తేదీన ఎన్నికల ప్రక్రియను నిర్వహించనున్నారు.

Notification for election of Secretariat Employees Union
Notification for election of Secretariat Employees Union


సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 20 తేదీన ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్​లో తెలిపింది. ఎన్నికల అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్.ఎం.జె నాయక్ పర్యవేక్షించనున్నారు.


సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబర్ 20 తేదీన ఈ ఎన్నిక నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్​లో తెలిపింది. ఎన్నికల అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్.ఎం.జె నాయక్ పర్యవేక్షించనున్నారు.

ఇదీ చదవండి : పీఎస్​ఎల్వీ- సీ48 రిహార్సల్స్​ పూర్తి.... నేటి నుంచే కౌంట్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.