ETV Bharat / city

రాష్ట్ర స్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ

author img

By

Published : Jul 2, 2020, 10:42 AM IST

రాష్ట్రస్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ ఏర్పాటవుతోంది. ప్రస్తుత సాంకేతికతతో 45 నిమిషాల ముందే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది.

Thunderstrom and lightning  alert
రాష్ట్రస్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ
రాష్ట్రస్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ

పిడుగుపాటుకు సంబంధించి 45 నిమిషాల ముందే సమాచారమిచ్చేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. తగిన సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక హెచ్చరిక వ్యవస్థను నెలకొల్పనున్నారు. మే నుంచి అక్టోబర్‌ వరకూ ఎక్కువగా పిడుగులు పడే ప్రాంతాలపై దృష్టి పెట్టామంటున్నఅత్యవసర నిర్వహణ కేంద్రం అధికారి ఎమ్.ఎమ్. అలీతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇవీ చూడండి-ప్రతిధ్వని: సరిహద్దులో ఉద్రిక్తత.. చైనా దూకుడుకు కేంద్రం కళ్లెం

రాష్ట్రస్థాయిలో పిడుగుల సమాచారమిచ్చేందుకు కొత్త వ్యవస్థ

పిడుగుపాటుకు సంబంధించి 45 నిమిషాల ముందే సమాచారమిచ్చేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. తగిన సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక హెచ్చరిక వ్యవస్థను నెలకొల్పనున్నారు. మే నుంచి అక్టోబర్‌ వరకూ ఎక్కువగా పిడుగులు పడే ప్రాంతాలపై దృష్టి పెట్టామంటున్నఅత్యవసర నిర్వహణ కేంద్రం అధికారి ఎమ్.ఎమ్. అలీతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇవీ చూడండి-ప్రతిధ్వని: సరిహద్దులో ఉద్రిక్తత.. చైనా దూకుడుకు కేంద్రం కళ్లెం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.