ETV Bharat / city

అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి: లోకేశ్

అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రూ.1,100 కోట్లు ఇస్తామని.. 5 నెలల తర్వాత రూ.264 కోట్లు మాత్రమే ఇస్తామంటున్నారని ట్వీట్ చేశారు.

author img

By

Published : Oct 20, 2019, 2:02 PM IST

అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి:లోకేశ్

ముఖ్యమంత్రి జగన్​ ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో గ్రహించాలని లోకేశ్ ట్వీట్ చేశారు. అగ్రిగోల్డ్​ బాధితులకు తెదేపా హయాంలో 6.49 లక్షల మందికి రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేశామని...రూ.264 కోట్లు ఇస్తూ రూ.72 కోట్లను మిగుల్చుకున్నారని ఆరోపించారు.

nara lokesh tweeet about agrigold victims
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి:లోకేశ్

ముఖ్యమంత్రి జగన్​ ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో గ్రహించాలని లోకేశ్ ట్వీట్ చేశారు. అగ్రిగోల్డ్​ బాధితులకు తెదేపా హయాంలో 6.49 లక్షల మందికి రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేశామని...రూ.264 కోట్లు ఇస్తూ రూ.72 కోట్లను మిగుల్చుకున్నారని ఆరోపించారు.

nara lokesh tweeet about agrigold victims
అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి:లోకేశ్
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.